1 min read
102 words
ద్వారకుంట దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంపై సీఎం రేవంత్రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన సీఎం, మంత్రి.. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందేలా చర్యలు తీసుకోవాలని.. వైద్య సేవలను పర్యవేక్షించాలని సూచించారు.
#Dwarakunta #Suryapet #SuryapetAccident #RevanthReddy #UttamKumarReddy #RoadAccident #TelanganaNews #TelanganaCM #AccidentNews #RoadSafety #MedicalTreatment #RescueOperation #GovernmentResponse #SuryapetNews #BreakingNews #LatestNews #TelanganaPolitics #AndhraTelangana #TeluguNews #TrendingNews #TV9Telugu #TV9D
► TV9 News App : https://onelink.to/de8b7y
► Watch LIVE: https://goo.gl/w3aQde
► తాజా వార్తల కోసం : https://tv9telugu.com/
► Follow us on WhatsApp: https://whatsapp.com/channel/0029VaARkBWBFLgLrGrDcX3N
► Follow us on X : https://twitter.com/Tv9Telugu
► Subscribe to Tv9 Telugu Live: https://goo.gl/lAjMru
► Like us on Facebook: https://www.facebook.com/tv9telugu
► Follow us on Instagram: https://www.instagram.com/tv9telugu
► Follow us on Threads: https://www.threads.net/@tv9telugu